Pattabhi: జోగి రమేశ్‌ను సస్పెండ్ చేయగలరని జగన్‌కు పట్టాభి సవాల్

Pattabhi: నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్‌పై వైఎస్సార్‌సీపీ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పట్టాభి రామ్ కొమ్మరెడ్డి డిమాండ్ చేశారు. జోగి రమేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే…

మరింత Pattabhi: జోగి రమేశ్‌ను సస్పెండ్ చేయగలరని జగన్‌కు పట్టాభి సవాల్

Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు

Cm revanth: కరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందేలా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ (స్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులను వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి…

మరింత Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు

Pawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చు

Pawan Kalyan: పులికాట్‌ సరస్సు మరియు కుంకీ ఏనుగుల ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని పవన్‌ తెలిపారు. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా పులికాట్‌ను తీర్చిదిద్దడమే…

మరింత Pawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చు

Kishan Reddy: జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్‌ చేయడం సరికాదు

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజకీయ విమర్శలకు కూడా పరిమితులు ఉండాలని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్‌ చేయడం, రేషన్‌ బియ్యంతో లింక్‌ పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఫ్రీ బస్సు సేవ…

మరింత Kishan Reddy: జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్‌ చేయడం సరికాదు

Asaduddin: “గడ్డం, టోపీ ఉంటే తీవ్రవాదినవుతానా?”

Asaduddin: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రత సంతరించుకుంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తనను “అతివాది, ఛాందసవాది, తీవ్రవాది” అన్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కిషన్‌గంజ్‌లో…

మరింత Asaduddin: “గడ్డం, టోపీ ఉంటే తీవ్రవాదినవుతానా?”
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Kishan Reddy: ధైర్యం ఉంటే సన్నబియ్యం పథకం నిలిపివేయండి

Kishan Reddy: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సన్నబియ్యం (ఉచిత బియ్యం) పథకాన్ని ఆపేస్తామని ప్రజలకు బెదిరిస్తున్నామని ఆరోపిస్తూ, “ధైర్యం ఉంటే ఆ పథకాన్ని ఒకరోజే ఆపి…

మరింత Kishan Reddy: ధైర్యం ఉంటే సన్నబియ్యం పథకం నిలిపివేయండి
Chandrababu 393 Car

Chandrababu 393 Car: ఒకప్పుడు రాష్ట్రంలో ఆ కారుకున్న క్రేజ్‌ వేరు!

Chandrababu 393 Car: ఒకప్పుడు రాష్ట్రంలో ఆ కారుకున్న క్రేజ్‌ వేరు!

మరింత Chandrababu 393 Car: ఒకప్పుడు రాష్ట్రంలో ఆ కారుకున్న క్రేజ్‌ వేరు!

Vizag: వైజాగ్ లో డ్రగ్స్ పట్టుకున్న ఈగల్ టీం..

Vizag: విశాఖపట్నంలో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. బెంగళూరు నుండి వచ్చుతున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వద్ద పోలీసులు మత్తు పదార్థాలను పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని ఈగల్ టీమ్‌, సిటీ టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం…

మరింత Vizag: వైజాగ్ లో డ్రగ్స్ పట్టుకున్న ఈగల్ టీం..

Atchanaidu: వైసీపీ నేతలు యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారు

Atchanaidu: విశాఖపట్నంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో విశాఖపట్నానికి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న చరణ్‌ అనే యువకుడిని ఈగల్ టీమ్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి…

మరింత Atchanaidu: వైసీపీ నేతలు యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారు