Cm revanth: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రత్యేక సందేశం అందించారు. ఇదే సమయంలో, సోమవారం నుంచి హైదరాబాద్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం నగరం…
మరింత Cm revanth: నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్కCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Indigo: రిఫండ్ ఇస్తున్న ఇండిగో.. మీకు వచ్చాయా
Indigo: విమాన సేవల్లో కొనసాగుతున్న అవ్యవస్థపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో, ఇండిగో వెంటనే చర్యలకు దిగింది. రద్దయిన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాల కోసం ప్రయాణికులకు చెల్లించాల్సిన రీఫండ్లను ఆదివారం రాత్రి 8 గంటలలోపు…
మరింత Indigo: రిఫండ్ ఇస్తున్న ఇండిగో.. మీకు వచ్చాయాMahesh Kumar goud: హైదరాబాదుకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు సమాధానం చెప్పాలి
Mahesh Kumar goud: టీపీీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కఠినంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల విమర్శలు చేయే నైతిక హక్కు కిషన్ రెడ్డికి లేనిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర…
మరింత Mahesh Kumar goud: హైదరాబాదుకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు సమాధానం చెప్పాలిHyderabad: రెండో దశలో 415 పంచాయతీలు ఏకగ్రీవం
Hyderabad: రెండో దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. అలాగే 8,304 వార్డుల్లో కూడా పోటీ లేకుండానే అభ్యర్థులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 3,911 గ్రామాల పంచాయితీ ఎన్నికలు…
మరింత Hyderabad: రెండో దశలో 415 పంచాయతీలు ఏకగ్రీవంSudheer Babu: గ్లోబల్ సమ్మెకు భారీ బందోబస్తు
Sudheer Babu: హైదరాబాద్లో జరుగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ కోసం దాదాపు ఆరు వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు…
మరింత Sudheer Babu: గ్లోబల్ సమ్మెకు భారీ బందోబస్తుKishan Reddy: ఉచిత బస్సు ఒకటే రాష్ట్రానిది
Kishan Reddy: తెలంగాణలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అమలు చేస్తోందని, కానీ సన్నబియ్యం మరియు ఇందిరమ్మ పథకాలలో…
మరింత Kishan Reddy: ఉచిత బస్సు ఒకటే రాష్ట్రానిదిHarish Rao: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖ
Harish Rao:స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖ
మరింత Harish Rao: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖTelangana Rising 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025.. భవిష్యత్తు నగరంలో సరికొత్త అధ్యాయం!
Telangana Rising 2047: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ – 2025 సమ్మిట్కు సర్వం సిద్ధమైంది.
మరింత Telangana Rising 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025.. భవిష్యత్తు నగరంలో సరికొత్త అధ్యాయం!Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలు
Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలు
మరింత Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలుYs Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారు
Ys Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఎంపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలపై ఒక్క మాటా మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడం అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్ర…
మరింత Ys Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారు