Delhi: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాస్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Delhi: మద్రాస్ హైకోర్టులో కేసుల లిస్టింగ్ మరియు విచారణ విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “అక్కడ ఏదో తప్పు జరుగుతోంది” అని వ్యాఖ్యానిస్తూ, హైకోర్టు నుంచి పూర్తి వివరణ కోరింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను…

మరింత Delhi: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాస్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Akhilesh yadav: పార్టీలు వేరైనా మేమంతా ఒకటే

Akhilesh yadav: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సదర్ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ స్థలంలో భారీ సంఖ్యలో యాదవ సంఘాలు, అభిమానులు చేరుకున్నారు. సమావేశంలో మాట్లాడిన…

మరింత Akhilesh yadav: పార్టీలు వేరైనా మేమంతా ఒకటే

Cm chandrababu: విశాఖను 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం

Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నం ఎకానమీ రీజియన్‌ (VER) సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సమీక్షించారు. 2032 నాటికి ఈ ప్రాంతాన్ని 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ…

మరింత Cm chandrababu: విశాఖను 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం

Nara lokesh: ప్రపంచంతో పోటీపడేలా విశాఖను మారుస్తాం

Nara lokesh: విశాఖపట్నం నగరాన్ని ప్రపంచ ప్రమాణాలకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ ఇక దేశంలోని ఇతర నగరాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడే దిశగా ముందుకు సాగుతోందని ఆయన…

మరింత Nara lokesh: ప్రపంచంతో పోటీపడేలా విశాఖను మారుస్తాం
Telangana:

Telangana: కోర్టులో ఆ రోజులోగా కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష హాజ‌రుకు గ‌డువు.. లేదంటే కీల‌క ప‌రిణామం

Telangana: కోర్టులో ఆ రోజులోగా కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష హాజ‌రుకు గ‌డువు

మరింత Telangana: కోర్టులో ఆ రోజులోగా కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష హాజ‌రుకు గ‌డువు.. లేదంటే కీల‌క ప‌రిణామం
Renuka Choudhary

Renuka Choudhary: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి బిగ్‌షాక్.. ప్రివిలేజ్ కమిటీకి నోటీసులు

Renuka Choudhary: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి బిగ్‌షాక్.. ప్రివిలేజ్ కమిటీకి నోటీసులు

మరింత Renuka Choudhary: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి బిగ్‌షాక్.. ప్రివిలేజ్ కమిటీకి నోటీసులు

Hyderabad: వంతారతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

Hyderabad: తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్క్ అభివృద్ధి, నిర్వహణ కోసం ఈ…

మరింత Hyderabad: వంతారతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

Cm chandrababu: ప్రత్యేక పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

Cm chandrababu: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్న నేపథ్యంలో, ప్రత్యేక పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అన్ని పరిపాలనా వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర…

మరింత Cm chandrababu: ప్రత్యేక పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

Bhatti vikramarka: అంతర్జాతీయ భాగస్వాముల పాత్ర ఎంతో ముఖ్యం

Bhatti vikramarka: గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అతిథులకు  భట్టి విక్రమార్క స్వాగతం తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో అంతర్జాతీయ భాగస్వాముల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి సహకారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర…

మరింత Bhatti vikramarka: అంతర్జాతీయ భాగస్వాముల పాత్ర ఎంతో ముఖ్యం

Kishan Reddy: హైదరాబాద్ జాతీయ స్థాయిలో కీలక స్థానం సంపాదించింది

Kishan Reddy: 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలోనే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కొత్త రాష్ట్రపు పునర్నిర్మాణం మొదలైన ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం, తీసుకున్న విధానాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపడ్డాయని…

మరింత Kishan Reddy: హైదరాబాద్ జాతీయ స్థాయిలో కీలక స్థానం సంపాదించింది