Purandeshwari: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముద్ర శాశ్వతమైనదని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని చారిత్రక ఘట్టమైన 1984 ఆగస్టు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంపై విక్రమ్…
మరింత Purandeshwari: తండ్రి రుణం కొంతమేర తీర్చుకోగలిగానుCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Vande Bharat: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక వంటకాలు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Vande Bharat: వందే భారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇకపై స్థానిక వంటకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శనివారం రైల్ భవన్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని…
మరింత Vande Bharat: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక వంటకాలు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్Hyderabad: నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు
Hyderabad: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.…
మరింత Hyderabad: నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుKerala: శబరిమలలో ప్రమాదం – ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
Kerala: శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ దిగుతున్న సమయంలో అదుపుతప్పిన ట్రాక్టర్ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 మంది భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికార యంత్రాంగం సహాయక చర్యలు…
మరింత Kerala: శబరిమలలో ప్రమాదం – ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్KTR: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం
KTR: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమేనని, పరిస్థితులు మారతాయని ఆయన అన్నారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి…
మరింత KTR: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంAnna hajare: 88 ఏళ్ల వయసులోనూ నిరహార దీక్షకు దిగబోతున్న అన్నా హజారే
Anna hajare: ప్రఖ్యాత సామాజిక కార్యకర్త అన్నాహజారే (88) మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్సిద్ధిలో జనవరి 30న ఈ నిరసనను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. లోకాయుక్త చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హజారే అసంతృప్తి…
మరింత Anna hajare: 88 ఏళ్ల వయసులోనూ నిరహార దీక్షకు దిగబోతున్న అన్నా హజారేCp sajjanar:మరిన్ని నాలుగు నుంచి ఐదు కొత్త బృందాలు
Cp sajjanar: డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా, బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ (TGICC)లో శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, సమాజాన్ని…
మరింత Cp sajjanar:మరిన్ని నాలుగు నుంచి ఐదు కొత్త బృందాలుHyderabad: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం
Hyderabad: ప్రముఖ గాయకుడు, గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహాన్ని ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా…
మరింత Hyderabad: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంDelhi: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాస్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Delhi: మద్రాస్ హైకోర్టులో కేసుల లిస్టింగ్ మరియు విచారణ విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “అక్కడ ఏదో తప్పు జరుగుతోంది” అని వ్యాఖ్యానిస్తూ, హైకోర్టు నుంచి పూర్తి వివరణ కోరింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను…
మరింత Delhi: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది.. మద్రాస్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలుAkhilesh yadav: పార్టీలు వేరైనా మేమంతా ఒకటే
Akhilesh yadav: హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సదర్ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ స్థలంలో భారీ సంఖ్యలో యాదవ సంఘాలు, అభిమానులు చేరుకున్నారు. సమావేశంలో మాట్లాడిన…
మరింత Akhilesh yadav: పార్టీలు వేరైనా మేమంతా ఒకటే