KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికారం మత్తులో, పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి…
మరింత KTR: ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారుCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Minister tummala: యూరియా బ్లాక్ మార్కెట్కు చెక్…
Minister tummala: రాష్ట్రంలో యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే యూరియా కొనుగోళ్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రవేశపెట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ యాప్…
మరింత Minister tummala: యూరియా బ్లాక్ మార్కెట్కు చెక్…Nara lokesh: ఏపీలో మ్యాజిక్ జరుగుతోంది…రహస్యం ఏంటని సీఎంలు అడుగుతున్నారు
Nara lokesh: ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా చారిత్రక అడుగులు పడుతున్నాయని, గత 18 నెలలుగా రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన “మ్యాజిక్” జరుగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న రహస్యం ఏమిటని ఇతర…
మరింత Nara lokesh: ఏపీలో మ్యాజిక్ జరుగుతోంది…రహస్యం ఏంటని సీఎంలు అడుగుతున్నారుNara lokesh: వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్
Nara lokesh: మహిళల ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో విశాఖపట్నం చేరుకోనుంది. భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లకు వైజాగ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో…
మరింత Nara lokesh: వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్… గోవాకు తరలించనున్న పోలీసులు
Delhi: గోవా నైట్క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి నిందితులుగా ఉన్న లూథ్రా బ్రదర్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల తర్వాత థాయ్లాండ్ నుంచి భారత్కు వచ్చిన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే గోవా…
మరింత Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్… గోవాకు తరలించనున్న పోలీసులుPriyanka Gandhi: ఉపాధి హక్కును బలహీనపరుస్తున్నా
Priyanka Gandhi: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ…
మరింత Priyanka Gandhi: ఉపాధి హక్కును బలహీనపరుస్తున్నాMaoist: వెలుగులోకి మావోయిస్టుల కీలక డాక్యుమెంట్
Maoist: మావోయిస్టు పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన, సెన్సేషనల్ డాక్యుమెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలిట్ బ్యూరో స్థాయిలో జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ బయటకు లీక్ కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఇందులో మావోయిస్టు ఉద్యమ…
మరింత Maoist: వెలుగులోకి మావోయిస్టుల కీలక డాక్యుమెంట్DCM pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
DCM pawan Kalyan: పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మాటకు కట్టుబడి ఉన్నారని నిరూపించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా శారదా హైస్కూల్కు సహకారం అందిస్తానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు. శారదా…
మరింత DCM pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్Mumbai: ట్వింగం నములుతూ మెస్సీతో సెల్ఫీ.. ట్రోల్స్ కి గురవుతున్న సీఎం భార్య
Mumbai: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్, మెస్సీతో సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రవర్తన అగౌరవంగా ఉందంటూ…
మరింత Mumbai: ట్వింగం నములుతూ మెస్సీతో సెల్ఫీ.. ట్రోల్స్ కి గురవుతున్న సీఎం భార్యKavita: 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం
Kavita : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. 2029లో జరిగే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ‘ఆస్క్ కవిత’ పేరుతో నిర్వహించిన క్వశ్చన్…
మరింత Kavita: 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం