Delhi: బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ హిందువులే కాకుండా బౌద్ధులు, క్రైస్తవులపైనా దాడులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మతపరమైన ప్రదేశాలు, ఆస్తులు లక్ష్యంగా మారడం తీవ్రంగా విచారకరమని తెలిపింది. బంగ్లాదేశ్లోని…
మరింత Delhi: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను భారత్ హెచ్చరికCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
KTR: సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
KTR:సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
మరింత KTR: సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలుRamchandra rao: రూ.3 వేల కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది
Ramchandra rao: పంచాయతీ ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్లే తెలంగాణ గ్రామాలకు రావాల్సిన నిధులు పూర్తిగా ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని…
మరింత Ramchandra rao: రూ.3 వేల కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందిCm revanth: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు
Cm revanth: గ్రామాల అభివృద్ధికి అదనపు నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయని, ఇక రాజకీయాలకంటే గ్రామాభివృద్ధే లక్ష్యమని చెప్పారు. పార్టీలు, పంతాలు పక్కనపెట్టి అందర్నీ కలుపుకుని వెళ్లాలని సర్పంచ్లకు సూచించారు. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు,…
మరింత Cm revanth: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలుMumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే
Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒకే వేదికపైకి వచ్చారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన (యూబీటీ) మరియు మహారాష్ట్ర…
మరింత Mumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేBhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళి
Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యా రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ను తీర్చిదిద్దే ప్రధాన శక్తి విద్యార్థులేనని పేర్కొన్న ఆయన, దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన…
మరింత Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళిHyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ‘జీరో ఎన్రోల్మెంట్’ ప్రభుత్వ పాఠశాలలపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇలాంటి పాఠశాలలను జిల్లా…
మరింత Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వంHarish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి
Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్రావు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా లెక్క తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ…
మరింత Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిPolitical News: వైసీపీ, బీఆర్ఎస్ కూటమి వర్కౌట్ అవుతుందా?
Political News: వైసీపీ, బీఆర్ఎస్ కూటమి వర్కౌట్ అవుతుందా?
మరింత Political News: వైసీపీ, బీఆర్ఎస్ కూటమి వర్కౌట్ అవుతుందా?Anil Chauhan: చైనా, పాకిస్థాన్తో ఎదురయ్యే ముప్పులకు భారత్ సిద్ధంగా ఉండాలి
Anil Chauhan: చైనా, పాకిస్థాన్లతో కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ముప్పుల నేపథ్యంలో భారత్ స్వల్పకాలికంగానూ, దీర్ఘకాలికంగానూ జరిగే యుద్ధాలను ఎదుర్కొనే స్థాయిలో పూర్తిగా సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.…
మరింత Anil Chauhan: చైనా, పాకిస్థాన్తో ఎదురయ్యే ముప్పులకు భారత్ సిద్ధంగా ఉండాలి