MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVECategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Nepal: నేపాల్ రాజకీయ పరిణామాలు: తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
Nepal: నేపాల్లో జరుగుతున్న వేగవంతమైన రాజకీయ పరిణామాల్లో భాగంగా, దేశానికి తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్-Z నిరసనకారులు ప్రతిపాదించిన సుశీల కర్కి పేరుపై ఆర్మీ, అధ్యక్షుడు, నిరసనకారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నేపథ్యంలోనే నేపాల్ అధ్యక్షుడు…
మరింత Nepal: నేపాల్ రాజకీయ పరిణామాలు: తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిBreaking: రాజకీయాల్లోకి ఎంట్రీ పై బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు
Breaking: ప్రఖ్యాత కమెడియన్ బ్రహ్మానందం తన సినీ ప్రయాణంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వెళ్లే ఎలాంటి ఆలోచన కూడా తనకు లేనని స్పష్టం చేశారు. నటుడిగా దాదాపు అన్ని తరాల వారితో కలిసి పనిచేశానని చెప్పారు. ముఖ్యంగా…
మరింత Breaking: రాజకీయాల్లోకి ఎంట్రీ పై బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలుCm chandrababu: ఏపీలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది
Cm chandrababu: విజయవాడలో జరిగిన మీడియా కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కావాలంటే రాసిపెట్టుకోండని, ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాలుగోసారి…
మరింత Cm chandrababu: ఏపీలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందిKishan Reddy: బొగ్గుగని కార్మికులకు గుడ్ న్యూస్
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియాలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు కల్పిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్…
మరింత Kishan Reddy: బొగ్గుగని కార్మికులకు గుడ్ న్యూస్Sharmila: విశాఖ హుక్కు పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
Sharmila: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్’ చేపట్టారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకోవడానికే ఈ కుట్ర…
మరింత Sharmila: విశాఖ హుక్కు పై షర్మిల సంచలన వ్యాఖ్యలుKamareddy: కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ మహా గర్జన సభ వాయిదా
Kamareddy: ఈ నెల 15న కామారెడ్డిలో జరగాల్సిన కాంగ్రెస్ బీసీ మహా గర్జన సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా సభను ముందస్తుగా నిర్ణయించిన తేదీలో నిర్వహించడం సాధ్యం కానందున వాయిదా వేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కొత్త తేదీని…
మరింత Kamareddy: కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ మహా గర్జన సభ వాయిదాPawan Kalyan: జగన్ అసెంబ్లీకి హాజరు కావాలి: పవన్ కల్యాణ్ సూచన
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ అధినేత జగన్పై సూటిగా వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. “బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉన్నట్టుంది, కానీ అది మా ప్రభుత్వంలో…
మరింత Pawan Kalyan: జగన్ అసెంబ్లీకి హాజరు కావాలి: పవన్ కల్యాణ్ సూచనKollu ravindra: టీడీపీ ప్రభుత్వానికే సాధ్యం
Kollu ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజలు అనుభవించిన అరాచకాలు, అవ్యవస్థల కారణంగానే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికే పంపేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు.…
మరింత Kollu ravindra: టీడీపీ ప్రభుత్వానికే సాధ్యంMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE