వినాయక ఉత్సవాలు ముగింపు దశలోకి వచ్చేశాయి. భక్తులతో విశేష పూజలందుకున్న గణపయ్య ఇక సెలవు.. మళ్ళీ వస్తాను అంటూ వీడ్కోలు తీసుకుంటున్నాడు. వినాయకుని నిమజ్జనోత్సవం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో విఘ్నేశ్వరుని నిమజ్జనం కోలాహలంగా…
మరింత వినాయకుడికి ఘనంగా వీడ్కోలు చెబుతున్న భక్తులుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
యాషెస్లోనూ జోరు కొనసాగిస్తాం!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిందని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కర్రన్ పేర్కొన్నాడు. ఇదే జోరును త్వరలో జరగనున్న యాషెస్లోనూ కొనసాగించి అక్కడ కూడా విజయం సాధిస్తామన్నాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ సిరీస్…
మరింత యాషెస్లోనూ జోరు కొనసాగిస్తాం!Congress-Left: సాగదీత ధోరణి వద్దు.. వెంటనే తేల్చండి.. కాంగ్రెస్కు కామ్రేడ్స్ డిమాండ్..
Telangana assembly polls: హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీని ఓడించాలన్నలక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో చర్చలు ఫలించినట్లుగా తెలుస్తోంది. ఇదే లక్ష్యంతో కాంగ్రెస్తో…
మరింత Congress-Left: సాగదీత ధోరణి వద్దు.. వెంటనే తేల్చండి.. కాంగ్రెస్కు కామ్రేడ్స్ డిమాండ్..NTR Rs 100 Coin: ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా..
NTR Rs. 100 Coin Launch: నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ…
మరింత NTR Rs 100 Coin: ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా..