haryana

Haryana : రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

హరియాణా అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. అక్టోబర్ 5న ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు జరగనున్నాయి.

మరింత Haryana : రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

TG high court : కేఏ పాల్ పిటిషన్‌.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

మరింత TG high court : కేఏ పాల్ పిటిషన్‌.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Vettaiyan : రజినీకాంత్కు బిగ్ షాక్.. వేట్టయాన్ పై హైకోర్టులో పిటిషన్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ నటిస్తు న్నయాక్షన్ థ్రిల్లర్ సినిమా వేట్టయాన్ విడుదలకు సిద్ధమైంది

మరింత Vettaiyan : రజినీకాంత్కు బిగ్ షాక్.. వేట్టయాన్ పై హైకోర్టులో పిటిషన్

special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. దసరాకు 644 ప్రత్యేక రైళ్లు

దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరింత special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. దసరాకు 644 ప్రత్యేక రైళ్లు

YouTube : కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ గుడ్‌న్యూస్

కంటెంట్ క్రియేటర్స్‌కి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 60 సెకన్లు మాత్రమే ఉంటున్న షార్ట్స్ నిడివిని ఈ నెల 15 నుంచి 3 నిమిషాలకు పెంచనున్నట్లు ప్రకటించింది

మరింత YouTube : కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ గుడ్‌న్యూస్

ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…

మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..

సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు…

మరింత సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?

సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…

మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
KVP Ramachandra Rao

నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం…

మరింత నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..

తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని…

మరింత పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..