Vizag: బాగా సంపాదించిన మగవాళ్లే ఆమెకు టార్గెట్
మరింత Vizag: విశాఖలో వెలుగులోకి ఓ కిలాడీ లేడీ వ్యవహారంCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.…
మరింత కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలుKukatpally Woman Murder Case: మహిళను హత్య చేసి – రేప్ సీన్గా క్రియేట్ చేసిన కి’లేడీ
Kukatpally Woman Murder Case:
మరింత Kukatpally Woman Murder Case: మహిళను హత్య చేసి – రేప్ సీన్గా క్రియేట్ చేసిన కి’లేడీPakistan: పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు
Pakistan: చైనా పౌరులే లక్ష్యంగా కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలుడు.. ముగ్గరు మృతి
మరింత Pakistan: పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుNobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
వైద్యశాస్త్రంలో విషేశ కృషి చేసిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్కున్ లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2024 ఫిజియాలజీ లేదా…
మరింత Nobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…
మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్Tomato:వామ్మో కోడికూరను మించిపోయిన టమోటా ధర
Tomato: వామ్మో కోడికూరను మించిపోయిన టమోటా ధర
మరింత Tomato:వామ్మో కోడికూరను మించిపోయిన టమోటా ధరDussehra 2024: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం
Dussehra 2024: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం
మరింత Dussehra 2024: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనంNara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంది
అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప,…
మరింత Nara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందిAP News: ఏపీలో మందకొడిగా మద్యం షాపుల టెండర్లు
AP News: ఏపీలో మందకొడిగా మద్యం షాపుల టెండర్లు
మరింత AP News: ఏపీలో మందకొడిగా మద్యం షాపుల టెండర్లు