యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్బరేలీలో రైల్వే ట్రాక్పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…
మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్రCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Mahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?
Mahaa Vamsi Coment: ప్రస్తుతం టాలీవుడ్ కి సంబంధించి అక్కినేని నాగార్జున కుటుంబ పరువు వ్యవహారమే హాట్ టాపిక్.
మరింత Mahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?Pawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మను దర్సించుకున్నారు
మరింత Pawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అమెరికాను వణికిస్తున్న మిల్టన్ హరికేన్
అమెరికాలోని అనేక పట్టణాలు, నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అక్కడి అధికారులు.మిల్టన్ హరికేన్ తీవ్ర తుఫాన్గా మారి ఫ్లోరిడా రాష్ట్రం వైపు దూసుకొస్తున్నది. ప్రస్తుతం అయిదో కేటగిరీ తుఫాన్గా మిల్టన్ హరికేన్ను ప్రకటించారు. మిల్టన్ వల్ల గంటకు సుమారు 165 కిలోమీటర్ల వేగంతో…
మరింత అమెరికాను వణికిస్తున్న మిల్టన్ హరికేన్దారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రు
హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన మాల్యాద్రి నగరానికి వలస వచ్చి చందానగర్ పోలీస్…
మరింత దారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రుMahaa Vamshi Coments: కుట్రల కథనాలు.. అసత్య ప్రచారాల సాక్షి.. తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు!
Mahaa Vamshi Coment: సాక్షి అబద్ధపు కథనాలపై కేసు వేసిన టీటీడీ అధికారులు
మరింత Mahaa Vamshi Coments: కుట్రల కథనాలు.. అసత్య ప్రచారాల సాక్షి.. తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు!విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భాగంగా రెండు రోజులు లావోస్లో మోదీ పర్యటించనున్నారు. 21వ ఆసియాన్ –…
మరింత విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!
Garuda Vahana Seva: ఆపదమొక్కుల వాడి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . మంగళవారం గరుడ వాహన సేవలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు
మరింత Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!ఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్
హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కాంగ్రెస్ పరాభవానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాలే కారణమని పార్టీ ఎంపీ, సీనియర్ నాయకురాలు స్వాతి మలివాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల నేతృత్వంలోని భారత…
మరింత ఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్టెస్టు ఛాంపియన్ షిప్లో జో రూట్ ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్( WTC) చరిత్రలో రూట్ 5000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న పాకిస్థాన్ మొదటి టెస్టు మ్యాచ్…
మరింత టెస్టు ఛాంపియన్ షిప్లో జో రూట్ ప్రపంచ రికార్డు