Aishwarya Rai : 14 మిలియన్ల మంది ఫాలోవర్లు .. కానీ ఒక్కరినే ఫాలో అవుతున్న ఐశ్వర్య

బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ఏ అప్డేట్ వచ్చిన ఇట్టే వైరల్ అవుతోంది. అయితే కొన్ని రోజులుగా ఐశ్వర్యరాయ్

మరింత Aishwarya Rai : 14 మిలియన్ల మంది ఫాలోవర్లు .. కానీ ఒక్కరినే ఫాలో అవుతున్న ఐశ్వర్య
Punjab: పంజాబ్ లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎన్వోసీ అవసరం లేదు..

Punjab: పంజాబ్ లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎన్వోసీ అవసరం లేదు..

Punjab: ఇప్పుడు పంజాబ్‌లో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఎన్‌ఓసి షరతు రద్దు చేయబడింది.

మరింత Punjab: పంజాబ్ లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎన్వోసీ అవసరం లేదు..
Pakistan: బ్రిక్స్ దేశాల్లో పాకిస్తాన్ కు చోటు దక్కలేదు.. ఎందుకంటే..?

Pakistan: బ్రిక్స్ దేశాల్లో పాకిస్తాన్ కు చోటు దక్కలేదు.. ఎందుకంటే..?

Pakistan: బ్రిక్స్ సమ్మిట్ 2024 రష్యాలోని కజాన్‌లో జరిగింది. ఈ కాలంలో బ్రిక్స్ 13 దేశాలకు భాగస్వామ్య దేశ హోదాను ఇచ్చింది.

మరింత Pakistan: బ్రిక్స్ దేశాల్లో పాకిస్తాన్ కు చోటు దక్కలేదు.. ఎందుకంటే..?

YS Sharmila Letter: YSR అభిమానులూ నిజంగా జరిగింది ఇదీ . . వైస్ షర్మిల సంచలనాత్మక బహిరంగ లేఖ

YS Sharmila Letter: APCC చీఫ్. వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ

మరింత YS Sharmila Letter: YSR అభిమానులూ నిజంగా జరిగింది ఇదీ . . వైస్ షర్మిల సంచలనాత్మక బహిరంగ లేఖ

Ktr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకం

గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని ఎమ్మెల్యే కేటిఆర్ అన్నారు.Bవిద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేటిఆర్ పాల్గొని…

మరింత Ktr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకం
congress

Congress: కర్ణాటకలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్

Congress: దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల స్థానిక సంస్థల మండలి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషోర్ కుమార్ పుత్తూరు విజయం సాధించారు.

మరింత Congress: కర్ణాటకలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్
Akhilesh Yadav

UP Bypolls: యూపీ ఉపఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్న కాంగ్రెస్!

UP Bypolls: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు.

మరింత UP Bypolls: యూపీ ఉపఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్న కాంగ్రెస్!
Terrorist Attack:

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మరణం

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్‌లోని నాగిన్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ సమీపంలో గురువారం సాయంత్రం 18 రాష్ట్రీయ రైఫిల్స్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.

మరింత Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మరణం

Gurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తం

సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలని ఖలిస్థాని ఏర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విమానాలు పేల్చేస్తానన్న పన్నూ.. ఇప్పుడేమో సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని బెదిరించాడు. భారత్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాలలను మూసివేయాలని హెచ్చరికలు జారీ…

మరింత Gurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తం
Palnadu

Palnadu: రేషన్ అక్రమ రవాణాలో వ్యక్తి మృతి

Palnadu: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రేషన్ రవాణా చేస్తూ ప్రమాదవశాత్తు రేషన్ వాహనం తిరగబడి దాచేపల్లికి చెందిన షేక్ నాగూర్ 25 సంవత్సరాల వ్యక్తి మృతి

మరింత Palnadu: రేషన్ అక్రమ రవాణాలో వ్యక్తి మృతి