ఆందోళనలు, అభ్యంతరాల నడుమ దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది.
మరింత Damagundam radar centre: దామగుండం రాడార్ కేంద్రంపై వెనక్కి తగ్గని తెలంగాణ సర్కారుBlog
దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులు
Tirumala: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్న దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దువ్వాడ శ్రీనివాస్తో సహజీవనం చేస్తున్న వ్యక్తిగత విషయాలను తెలుపుతూ తిరుమలలో సోషల్ మీడియాలో రీల్స్ ప్రచురించడం పై…
మరింత దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులుRanji Trophy Cricket: నేటి నుంచే రంజీ ట్రోఫీ క్రికెట్.. మారిన నిబంధనలు..
Ranji Trophy Cricket: ఈరోజు నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ క్రికెట్లో నిబంధనలు మార్చారు .
మరింత Ranji Trophy Cricket: నేటి నుంచే రంజీ ట్రోఫీ క్రికెట్.. మారిన నిబంధనలు..Ap govt: గుడ్ న్యూస్..ఇక నుంచి డిస్కౌంట్ లో వంట నూనె
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర వస్తువైన నూనెల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న క్రమంలో పేదలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి రేషన్ షాపుల్లో డిస్కౌంట్ ధరలకే వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం…
మరింత Ap govt: గుడ్ న్యూస్..ఇక నుంచి డిస్కౌంట్ లో వంట నూనెMahaa Vamsi Comment: మహా ఎఫెక్ట్.. రైస్ అక్రమ రవాణాపై ప్రభుత్వ చర్యలు
Mahaa Vamsi Comment: రైస్ మాఫియాపై మహా న్యూస్ వరుస కథనాలకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు .
మరింత Mahaa Vamsi Comment: మహా ఎఫెక్ట్.. రైస్ అక్రమ రవాణాపై ప్రభుత్వ చర్యలుNampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.
మరింత Nampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసంవినియోగదారులకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్(canara bank) వినియోగదారులకు షాక్ ఇచ్చింది.వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో సంవత్సరం కాల పరిమితితో ఎక్కువ మంది తీసుకునే పర్సనల్ లోన్స్, వాహన రుణాలపై…
మరింత వినియోగదారులకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్PM Modi in laos: మాది శాంతిని ప్రేమించే దేశం.. లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ
PM Modi in laos: ప్రధాని మోదీ లావోస్ పర్యటనకు వెళ్లారు . తమది శాంతిని ప్రేమించే దేశం అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు .
మరింత PM Modi in laos: మాది శాంతిని ప్రేమించే దేశం.. లావోస్ పర్యటనలో ప్రధాని మోదీBrahmotsavam 2024: వేంకటేశుని వైభవం.. బ్రహ్మోత్సవ సంబరం..
Brahmotsavam 2024: కలియుగదైవం శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి
మరింత Brahmotsavam 2024: వేంకటేశుని వైభవం.. బ్రహ్మోత్సవ సంబరం..TTD EO: శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు
TTD EO: శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు
మరింత TTD EO: శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు