Bandi Sanjay

Bandi Sanjay: పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు..!

Bandi Sanjay: హైడ్రా కూల్చివేతల పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ కాలేజీకి ఒక నీతి, పేదలకు మరో నీతా అని ప్రశ్నిస్తూ.. రాహుల్ గాంధీ పర్యటన కేవలం నిధుల వసూలు కోసమేనని ఆరోపించారు.

మరింత Bandi Sanjay: పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు..!
Ayatollah Alireza Arafi

Ayatollah Alireza Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ మృతి?

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ వైమానిక దాడిలో మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం దీనిని ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల మండలి దేశ పాలనా వ్యవహారాలను చూస్తోంది.

మరింత Ayatollah Alireza Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ మృతి?
Ali Larijani

Ali Larijani: ట్రంప్‌తో చర్చలకు మేం సిద్ధంగా లేం.. ఇరాన్-అమెరికా మధ్య ముదిరిన మాటల యుద్ధం

Ali Larijani: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది. భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ మాట్లాడుతూ, ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వారితో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో దౌత్యానికి తావులేదని స్పష్టం చేశారు.

మరింత Ali Larijani: ట్రంప్‌తో చర్చలకు మేం సిద్ధంగా లేం.. ఇరాన్-అమెరికా మధ్య ముదిరిన మాటల యుద్ధం
Surya 46

Surya 46: క్లాస్ టైటిల్ తో వచ్చిన సూర్య.. రిలీజ్ డేట్ తో పోస్టర్ విడుదల

Surya 46: వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 46వ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. జూలైలో విడుదల కానున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత Surya 46: క్లాస్ టైటిల్ తో వచ్చిన సూర్య.. రిలీజ్ డేట్ తో పోస్టర్ విడుదల
Team India History

Team India History: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసిన ఇండియా.. ఐసీసీ టోర్నీల్లో సరికొత్త రికార్డు

Team India History: ఐసీసీ మెగా టోర్నీలలో 20 సార్లు సెమీఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 19 సార్లు సెమీస్ చేరిన ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.

మరింత Team India History: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసిన ఇండియా.. ఐసీసీ టోర్నీల్లో సరికొత్త రికార్డు

Ration Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!

Ration Card: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెల నుండి మరిన్ని ప్రాంతాల్లో కిలో రూ. 20 కే గోధుమపిండి పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. బియ్యం బదులు జొన్నలు, రాగులు ఇస్తున్నప్పటికీ, కందిపప్పు నిల్వలు లేక ఈ నెల కూడా పంపిణీ నిలిచిపోయింది. వృద్ధులకు ఇంటి వద్దకే సరుకులు, కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ అక్రమాలకు చెక్ పెడుతున్నారు.

మరింత Ration Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!
Manchu Vishnu

Manchu Vishnu: దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫామిలీ.. భయంగా ఉంది అంటున్న విష్ణు..

Manchu Vishnu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దుబాయ్‌లో క్షిపణి దాడులను మంచు విష్ణు కళ్లారా చూశారు. తన పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన కుటుంబం ప్రస్తుతానికి అక్కడే చిక్కుకుపోయింది.

మరింత Manchu Vishnu: దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫామిలీ.. భయంగా ఉంది అంటున్న విష్ణు..
Ali Khamenei

Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి

Ali Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణించారు. 35 ఏళ్ల పాటు ఇరాన్‌ను శాసించిన ఆయన మృతిని ఆ దేశ మీడియా ధృవీకరించింది. ఇది మధ్యప్రాచ్యంలో ఒక కొత్త శకానికి నాంది అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

మరింత Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి
Chandrababu

Chandrababu: క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. ‘సూపర్ సిక్స్’ హామీలపై కీలక ప్రకటన!

Chandrababu: విజయనగరం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి, ప్రజలందరికీ రూ. 2.50 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రైతులకు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు, నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మరింత Chandrababu: క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. ‘సూపర్ సిక్స్’ హామీలపై కీలక ప్రకటన!
Israel Iran War:

Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. భారతీయులు జాగ్రత్త ఉండాలి..!

Israel Iran War: టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం ముదిరింది. ఇజ్రాయెల్‌లో ఉన్న 18,000 మంది భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి విషమంగా మారింది.

మరింత Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. భారతీయులు జాగ్రత్త ఉండాలి..!