Akhilesh yadav: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సమాజ్వాది
మరింత Akhilesh yadav: కాంగ్రెస్ హయాంలో ఈడీ ఏర్పడింది..Author: Saicharan koyagura
IPL: DC vs RR: ఢిల్లీ క్యాపిటల్స్ శ్రమ ఫలించాలంటే రాజస్థాన్ 189 పరుగులు చేయాలి
IPL : ఐపీఎల్ 2025లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్కి వేదికైంది ఢిల్లీ. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్ను పూర్తిచేసింది.
మరింత IPL: DC vs RR: ఢిల్లీ క్యాపిటల్స్ శ్రమ ఫలించాలంటే రాజస్థాన్ 189 పరుగులు చేయాలిSridhar babu: స్మితా సబర్వాల్ కు నోటీసులపై స్పందించిన శ్రీధర్ బాబు
Sridhar babu: గచ్చిబౌలి భూముల వివాదంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టు నేపథ్యంలో, ఆమెపై పోలీసులు ఏఐ ద్వారా రూపొందించినi
మరింత Sridhar babu: స్మితా సబర్వాల్ కు నోటీసులపై స్పందించిన శ్రీధర్ బాబుIPL: ఐపీఎల్ 2025లో కలకలం: ఫిక్సింగ్ ప్రయత్నాలపై బీసీసీఐ బిగ్ అలర్ట్
IPL: ఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న తరుణంలో, బీసీసీఐ ఒక సంచలనకరమైన హెచ్చరికను జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి ఐపీఎల్లో భాగస్వామ్యమైన జట్ల ఓనర్లు, ఆటగాళ్లు, కోచ్లు, కామెంటేటర్లు, సిబ్బందిని టార్గెట్ చేస్తూ ఫిక్సింగ్లోకి దించే ప్రయత్నం చేస్తున్నట్టు బీసీసీఐకు సమాచారం అందింది.
మరింత IPL: ఐపీఎల్ 2025లో కలకలం: ఫిక్సింగ్ ప్రయత్నాలపై బీసీసీఐ బిగ్ అలర్ట్SMITHA SABHARWAL: కంచ గచ్చిబౌలి వివాదంపై స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు
SMITHA SABHARWAL: హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి మరియు ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరింత SMITHA SABHARWAL: కంచ గచ్చిబౌలి వివాదంపై స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులుAIADMK: బీజేపీతో కూటమి, కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు
AIADMK: 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అన్నాడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి కపొగి పళనిస్వామి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ రాజకీయాలు, బీజేపీతో ఉన్న సంబంధం మరియు 2026 ఎన్నికలపై
మరింత AIADMK: బీజేపీతో కూటమి, కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదుamerica: చైనాకు భారీ షాకిచ్చిన ట్రంప్..
america : అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోటాపోటీగా ఇరు దేశాలూ ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలు విధించుకుంటున్నారు. తాజాగా, డ్రాగన్ కంట్రీపై ట్రంప్ సుంకాలను భారీగా పెంచేశారు. ఆ దేశం వస్తువులపై సుంకాలను 245 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. చైనా వస్తువులపై ట్రంప్ ప్రతీకార సుంకాలను
మరింత america: చైనాకు భారీ షాకిచ్చిన ట్రంప్..Delhi: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్..
Delhi: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవిలో త్వరలో మార్పు చోటు చేసుకోనుంది
మరింత Delhi: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్..Delhi: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ
Delhi వక్ఫ్ చట్టానికి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టులో విచార
మరింత Delhi: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణHyderabad: గ్రూప్-1పై ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ:
Hyderabad: ఇటీవల గ్రూప్-1 ఫలితాలపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ
మరింత Hyderabad: గ్రూప్-1పై ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ: