Himanth: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మృతి కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత Himanth: సింగపూర్ పోలీస్ కంటే మా పోలీస్ బెటర్..Author: Saicharan koyagura
Tollywood: మహేష్ బాబు సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ విజన్ సినిమా థియేటర్
Tollywood: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామ్యంతో నడుస్తున్న ఏఎంబీ (AMB) సినిమాస్, దక్షిణాదిలోనే తొలి డాల్బీ విజన్ థియేటర్ను ప్రారంభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జనవరి 16న ఈ సరికొత్త మల్టీప్లెక్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో సౌత్లో…
మరింత Tollywood: మహేష్ బాబు సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ విజన్ సినిమా థియేటర్Supreme court: ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఏడ దాక వచ్చింది?
Supreme court: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి తుంగతూరి ప్రభాకర్రావు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పురోగతి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, దర్యాప్తు ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది.…
మరింత Supreme court: ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఏడ దాక వచ్చింది?Ktr: TS-iPASS విధానాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్
Ktr: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి భారీగా తోడ్పడిన TS-iPASS విధానానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ తాజా నివేదికలో ఈ విధానాన్ని అత్యుత్తమ నమూనాగా అభివర్ణించడం రాష్ట్రానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. కేసీఆర్…
మరింత Ktr: TS-iPASS విధానాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదల
Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను పార్టీ ప్రకటించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు…
మరింత Delhi: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదలTeenmar mallana: ఐఏఎస్ మంత్రి లింకు కథ వెనుక బీఆర్ఎస్ ఉంది
Teenmar mallana: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. మంత్రి మరియు మహిళా ఐఎఎస్ అధికారిణి మధ్య అనుచిత సంబంధాలున్నాయనే కథనం ఎన్టీవీలో ప్రసారమవడంతో పెద్ద కలకలం రేగింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.…
మరింత Teenmar mallana: ఐఏఎస్ మంత్రి లింకు కథ వెనుక బీఆర్ఎస్ ఉందిMaoist: భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
Maoist: ఛత్తీస్గఢ్లో నక్సలిజానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మొత్తం 52 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలి ప్రభుత్వానికి లొంగిపోయారు. వీరిలో మహిళలు 21 మంది, పురుషులు 31 మంది ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.1.41 కోట్ల రివార్డు…
మరింత Maoist: భారీగా లొంగిపోయిన మావోయిస్టులుBandi sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల విశ్వాసాలతో ఆడుకోవద్దు
Bandi sanjay: హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఆలయ విధ్వంసం ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాడైన శిల్పాలు, ధ్వంసమైన విగ్రహాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…
మరింత Bandi sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల విశ్వాసాలతో ఆడుకోవద్దుRajamundry: తొడగొట్టిన కోడి.. 1.5 కోట్లు గెలిచింది
Rajamundry: పశ్చిమ గోదావరి జిల్లాలో Sankranti సందడి భాగంగా కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా పందెం బరులు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన ఓ భారీ పందెం అందరి…
మరింత Rajamundry: తొడగొట్టిన కోడి.. 1.5 కోట్లు గెలిచిందిHyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పు
Hyderabad: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గుదిపాటి ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలే యాదయ్య మరియు పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పూర్తి స్థాయి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన వెల్లడించిందేమిటంటే, ఈ…
మరింత Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పు