Cricket: మెల్బోర్న్లో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి చవిచూసింది. బ్యాటర్లు విఫలమైన టీమిండియా మొదట బ్యాటింగ్లో కేవలం 125 పరుగులకే అలౌటైంది. ఆ తర్వాత బౌలింగ్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది
మ్యాచ్ ముఖ్యాంశాలు
భారత ఇన్నింగ్స్
శుభ్మన్ గిల్ – 5
సంజూ శాంసన్ – 2
సూర్యకుమార్ యాదవ్ – 1
తిలక్ వర్మ – 0
ఒక్కడే పోరాడిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్ను నిలబెట్టాడు.
హర్షిత్ రాణా 35 రన్స్ తో సహకారం.
భారత్ – 125/10 (18.4 ఓవర్లు)
హేజిల్వుడ్ అద్భుత బౌలింగ్ – 3 వికెట్లు, 13 పరుగులు మాత్రమే
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్
మిచెల్ మార్ష్ – 46 (26 బంతులు)
ట్రావిస్ హెడ్ – 28 (15 బంతులు)
ఆరంభంలోనే భారీ దెబ్బతీసిన ఆసీస్ ఓపెనర్లు మ్యాచ్ను తమవేసుకున్నారు.
జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది.


