Hyderabad: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిపై మోసం కేసు నమోదు

Hyderabad: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిపై మోసం కేసు నమోదైంది. బాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.

ఫిర్యాదుదారుడు బాబు కథనం ప్రకారం, ఎమ్మెల్యే తమను మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసును నమోదు చేసి, సంబంధిత ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nara lokesh: కేటీఆర్ ను కలుస్తా.. కలవాలంటే రేవంత్ పర్మిషన్ తీసుకోవాలా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *