Pattabhiram: తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
మరింత Pattabhiram: పవన్తో బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు.. కరుణాకర్ రెడ్డి, అభినయ్లను వదిలే ప్రసక్తే లేదు: పట్టాభిరామ్
