Iran: అమెరికాకు ఇరాన్ ఘాటుగా హెచ్చరిక!

Iran: ఇరాన్-అమెరికా సంబంధాలు మళ్లీ ఉద్రిక్తతలను చవిచూస్తున్నాయి. అమెరికా విదేశాంగ విధానం మితిమీరిపోయిందని

మరింత Iran: అమెరికాకు ఇరాన్ ఘాటుగా హెచ్చరిక!

Mahesh kumar goud: సర్పంచ్ ఎన్నికలపై పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Mahesh kumar goud: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర రాజకీయాలపై

మరింత Mahesh kumar goud: సర్పంచ్ ఎన్నికలపై పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Padi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను

బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విడుదలైన అనంతరం శనివారం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయాయి. నన్ను జైలుకు పంపేందుకు ఎన్నో కుట్రలు చేశారు. కానీ నేను భయపడేది కాదు. రాష్ట్రంలో మంత్రులు ఇసుక మాఫియా, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రేపు మీడియా ముందు అన్ని ఆధారాలతో బయటపడతాను. వారికెలాంటి చట్టబద్ధమైన హోదా లేదని చెబుతాను. రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా, క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఇటీవల కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. 41ఏ నోటీసులు జారీ చేయకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేపు ఆయన వెల్లడించబోతున్న వివరాలు ఏం ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.

మరింత Padi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను

Hyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’ 

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలకు సంబంధించిన

మరింత Hyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’ 

Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..

Dasoju sravan: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ చర్చలకు

మరింత Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..

Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే

11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే

మరింత Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే

Hyderabad: హైదరాబాద్ లో రూ.500 కోట్ల భారీ స్కాం 

Hyderabad : నగరంలోని ఐటీ హబ్ మాదాపూర్‌లో మరో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రాపర్టీ డబుల్‌ రాబడులు

మరింత Hyderabad: హైదరాబాద్ లో రూ.500 కోట్ల భారీ స్కాం 

Sonia Gandhi: భారత్ మౌనంగా ఉండటం విషాదకరం 

Sonia Gandhi: ఇరాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం

మరింత Sonia Gandhi: భారత్ మౌనంగా ఉండటం విషాదకరం