Ajit Doval: ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో మన దేశానికి నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరింత Ajit Doval: అజిత్ డోభాల్ సవాల్: ‘ఆపరేషన్ సింధూర్’లో భారత్కు నష్టం జరిగిందని నిరూపించండి