Short News: అమరావతికి పీఎం మోడీ
అమరావతి: మే 2 న అమరావతికి ప్రధాని మోడీ, సాయoత్రం 4 గంటలకు అమరావతిలో జరిగే సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ, అమరావతి పనులను పునఃప్రారంభించనున్నప్రధాని మోడీ, ప్రధాని సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న కూటమి ప్రభుత్వం…
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :

