Industrial Accident

Industrial Accident: పాశమైలారం ఘటన.. 46కి చేరిన మృతుల సంఖ్య

Industrial Accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య 46కి చేరింది. సంఘటనా స్థలంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఇంకా నలుగురు కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ఆసుపత్రుల్లో 35 మందికి చికిత్స కొనసాగుతోంది. వర్షం కారణంగా రాత్రి నుంచి సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఇప్పటికే 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. బాధితుల కుటుంబాలకు మృతదేహాలను అధికారులు అప్పగించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *