Nizamabad: ఆన్లైన్ బెట్టింగ్లకు కుటుంబం బలి అయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్లో కొడుకు హరీష్ డబ్బులు పోగొట్టుకున్నాడు . దీంతో అప్పులు కావడంతో కుటుంబం మొత్తం ఉరివేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
