Nidhi Agarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఓ ప్రైవేట్ ఈవెంట్లో ఆమె ప్రభుత్వ వాహనంలో కనిపించడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ వివాదంపై ఆమె స్వయంగా స్పందించి, షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ ఘటనలో ఆమె ఏం చెప్పింది? ఈ వివాదం ఎలా మొదలైంది? ఆమె కెరీర్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది?
Also Read: Prabhas Marriage: గుడ్ న్యూస్ డార్లింగ్స్.. ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్పై ఇటీవల ఏపీలోని భీమవరంలో జరిగిన ఓ స్టోర్ ఓపెనింగ్ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ప్రభుత్వ వాహనంలో ఈవెంట్కు రావడంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై నిధి స్పందిస్తూ, తాను ఆ వాహనంతో ఎలాంటి సంబంధం లేనని, ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాటు చేసిన వాహనంలో వచ్చానని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ అధికారులకు ఇందులో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభాస్తో ‘ది రాజాసాబ్’ చిత్రంతో బిజీగా ఉన్న నిధి, ఈ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 11, 2025

