ktr

KTR: నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావొచ్చు

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్  వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాను మలేషియా వెళ్ళిపోయినట్టు వస్తున్న వార్తలను కండించి. తాను హైదరాబాద్ లో ఉన్నట్టు స్పష్టం చేశారు. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా తనను అరెస్ట్ చేయడానికి రావచ్చని అన్నారు. ఒకవేళ వాళ్ళు మీ బర్త్ డే కేక్ కట్ చేయాలి అని అనుకుంటే తాను కేక్ కట్ చూపిస్తాను అని అన్నారు. వారికి ఉస్మానియా బిస్కెట్లు, చాయ్ కూడా అందిస్తానని తెలిపారు.

ఇది కూడా చదవండి: Telangana: న‌ల్ల‌గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి స‌హా బీఆర్ఎస్ నేత‌ల అరెస్టులు

అరెస్టు భయంతో కేటీఆర్‌ మలేషియా వెళ్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ న్యూస్‌పేపర్‌ రాసుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిషాంక్‌ చేసిన ట్వీట్‌ను ఆయన కేటీఆర్‌ ట్యాగ్‌ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *