Hyderabad: గుడ్ న్యూస్.. వీళ్లకి ఇసుక ఫ్రీగా ఇవనున్న ప్రభుత్వం .

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. ఇసుక సరఫరా కోసం 24 గంటలపాటు స్లాట్‌ బుకింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సీఎం కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.ఇసుక అక్రమ రవాణా లేదా ఇతర సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకుంటే, ప్రజలు కింది నెంబర్లకు సంప్రదించవచ్చని తెలంగాణ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. 9848094373, 7093914343.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CM Chandrababu: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *