Tirumala

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటలు

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,096 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 36,262 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 3.93 కోట్లు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *