Gold rate: మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో పసిడి ప్రియులను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. ఒకరోజు ధర పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం తులం బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.78,960వద్ద ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గింది. దీంతో తులం రూ. 71,500కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 78,960వద్ద ట్రేడ్ అవుతుంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల 250 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 78 వేల 655గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 77 వేల 900గా ఉంది.
ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి 99,900 గా నమోదు అయింది.

