G20 Summit

G20 Summit: ముగిసిన జీ20 సదస్సు.

G20 Summit: బ్రెజిల్ రాజధాని రియో ​​డి జనీరోలో మంగళవారం జీ20 సదస్సు మూడో సెషన్ ముగిసింది. ఇందులో ‘సుస్థిర అభివృద్ధి, మెరుగైన ఇంధన ఎంపికలు’ అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు చర్చించారు.

అంతకుముందు సోమవారం, G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ నాయకులు ‘ఆకలి -పేదరికానికి వ్యతిరేకంగా సంఘీభావం’,  ‘ప్రభుత్వాల పనితీరును మెరుగుపరచడం’ గురించి చర్చించారు.

G20 Summit: మూడో సెషన్ ముగిసిన తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా, చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా గత సంవత్సరం న్యూఢిల్లీలో G20 విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jharkhand Science Paper Leak: 10వ తరగతి సైన్స్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *