Hyderabad

Hyderabad: మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

Hyderabad: యాకత్ పురా రైల్వే స్టేషన్  సమీపంలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన టపాసులు(ఫైర్ క్రాకర్స్)  మంటలు చెలరేగాయి. దంపతులతో పాటు కుమార్తెకు తీవ్ర గాయాలు. ఈ ప్రమాదంలో దంపతులు ఉషారాణి, మోహన్‌లాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.వారి 18 సంవత్సరాల కుమార్తెకు మలక్‌పేట్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇది కూడా చదవండి: Horoscope: ఈ రాశి వారు ఇవాళ శుభవార్త వింటారు..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rain Alert: తెలంగాణలో భారీ వర్షం.. వడగళ్ల వాన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *