Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పడుతుంద. నిన్న శ్రీవారిని 75,782 మంది భక్తులు దర్శించుకున్నారు అని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.
