tirumala

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు..

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పడుతుంద. నిన్న శ్రీవారిని 75,782 మంది భక్తులు దర్శించుకున్నారు అని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Portable AC: కేవలం రూ.5వేలలోపే బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు తెలిస్తే కొనేస్తారంతే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *