Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పడుతుంద. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు అని టీటీడీ అధికారులు చెప్పారు, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,265 మంది భక్తులు, కాగా శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 21,384 మంది భక్తులు, నిన్న హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.

