లడ్డూ వ్యవహారాల్లో సుప్రీం తన నిర్ణయాన్ని ప్రకటించింది . తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతుండగా . . దానిని పక్కన పెట్టి . . ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం నిర్ణయించింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని చెప్పింది కోర్టు.
ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు . సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు . ఆయన చేసిన ట్వీట్ ఇక్కడ మీరు కూడా చూడవచ్చు .
I welcome the Honourable Supreme Court’s order of setting up SIT, comprising officers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati laddu.
Satyamev Jayate.
Om Namo Venkatesaya.
— N Chandrababu Naidu (@ncbn) October 4, 2024