Chandrababu: విజయవాడలో ఘనంగా ప్రారంభమైన ‘స్త్రీ శక్తి’ పథకంతో ఆంధ్రప్రదేశ్ మహిళలకు స్వేచ్ఛా ప్రయాణం, ఆర్థిక స్వావలంబన దిశగా మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ RTC బస్సులో ప్రయాణించి పథకాన్ని ప్రజలకు అంకితం చేశారు. మొదటి లబ్ధిదారులుగా ఉమ, కృష్ణవేణిలను సత్కరించారు.

