Pakistan: చైనా పౌరులే లక్ష్యంగా కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలుడు.. ముగ్గరు మృతి
మరింత Pakistan: పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుCategory: News
ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…
మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్Tomato:వామ్మో కోడికూరను మించిపోయిన టమోటా ధర
Tomato: వామ్మో కోడికూరను మించిపోయిన టమోటా ధర
మరింత Tomato:వామ్మో కోడికూరను మించిపోయిన టమోటా ధరDussehra 2024: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం
Dussehra 2024: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం
మరింత Dussehra 2024: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనంNara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంది
అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప,…
మరింత Nara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందిAP News: ఏపీలో మందకొడిగా మద్యం షాపుల టెండర్లు
AP News: ఏపీలో మందకొడిగా మద్యం షాపుల టెండర్లు
మరింత AP News: ఏపీలో మందకొడిగా మద్యం షాపుల టెండర్లుసింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ అని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమానికి…
మరింత సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్Drone Summit: విజయవాడలో డ్రోన్ సమ్మిట్
Drone Summit: ఈనెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ నిర్వహణ
మరింత Drone Summit: విజయవాడలో డ్రోన్ సమ్మిట్car purchasing tips: పండక్కి కారు కొంటుంన్నారా? ఈ విషయాలను చెక్ చేయకపోతే బుక్ అయిపోతారు!!
car purchasing tips: ఈ దసరాకి కారు కొందామని అనుకుంటున్నారా? అయితే, కారు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
మరింత car purchasing tips: పండక్కి కారు కొంటుంన్నారా? ఈ విషయాలను చెక్ చేయకపోతే బుక్ అయిపోతారు!!త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటన
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తెలంగాణలోనూ మంచి రోజులు రానున్నాయి. తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు. అక్టోబర్ 7,2024 ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో…
మరింత త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటన