Konda Surekha: సరస్వతీ పుష్కరాలు 2025 పోస్టర్ను ఆవిష్కరించిన కొండా సురేఖ
మరింత Konda Surekha: సరస్వతీ పుష్కరాలు 2025 పోస్టర్ను ఆవిష్కరించిన కొండా సురేఖCategory: News
Nara Lokesh: మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నారా లోకేష్
Nara Lokesh: మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నారా లోకేష్
మరింత Nara Lokesh: మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నారా లోకేష్Sama rammohan reddy: కవిత కొత్త పార్టీ ఆలోచనను స్వాగతిస్తున్నాం
Sama rammohan reddy: బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనను కాంగ్రెస్ నేత
మరింత Sama rammohan reddy: కవిత కొత్త పార్టీ ఆలోచనను స్వాగతిస్తున్నాంTamil Janasena: పవన్ హామీ: ఏపీ, మహారాష్ట్ర రిజల్ట్స్.. తమిళనాడులో రిపీట్!
Tamil Janasena: పవన్ హామీ: ఏపీ, మహారాష్ట్ర రిజల్ట్స్.. తమిళనాడులో రిపీట్!
మరింత Tamil Janasena: పవన్ హామీ: ఏపీ, మహారాష్ట్ర రిజల్ట్స్.. తమిళనాడులో రిపీట్!delhi: మాకు ఇండియా వెపన్సే కావాలి.. ఎగబడి కొంటున్న ప్రపంచ దేశాలు
delhi: ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో భారత రక్షణ రంగం చరిత్రలో ఊహించని ప్రగతిని సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్స
మరింత delhi: మాకు ఇండియా వెపన్సే కావాలి.. ఎగబడి కొంటున్న ప్రపంచ దేశాలుkadapa: మేయర్ పై అనర్హత వేటు
కడప మేయర్ సురేష్బాబుపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మేయర్ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మేయర్ సురేష్బాబు తన కుటుంబానికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు మున్సిపల్ పనులు అప్పగించారని ఆరోపణలపై కడప ఎమ్మెల్యే మాధవి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 28న మేయర్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నిన్ను ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో వివరణ ఇవ్వాలి’’ అని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొంది.
సురేష్బాబు ఆ నోటీసును హైకోర్టులో ల్లించి, వివరణకు గడువు కోరారు. హైకోర్టు రెండుసార్లు గడువు ఇచ్చినా, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎదుట హాజరై ఇచ్చిన వివరణ ప్రభుత్వాన్ని సంతృప్తి పరచలేకపోయింది .
దీంతో తుది నిర్ణయంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు వేసింది. ప్రజా ప్రతినిధిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే కారణంతో ఈ చర్య తీసుకుంది.
మరింత kadapa: మేయర్ పై అనర్హత వేటుbhatti vikramarka: ఆదాయం లేకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నం
bhatti vikramarka: రాష్ట్రంలో తగినంత ఆదాయం లేకపోయినా, అప్పులపై వడ్డీలు చెల్లించే బాధ్యతలతో కూడిన పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరవధికంగా కొన
మరింత bhatti vikramarka: ఆదాయం లేకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నంdelhi: టర్కీ, చైనా సోషల్ మీడియా అకౌంట్స్ పై భారత్ కఠిన చర్య
delhi: భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం తప్పుడు సమాచారం ప్రచారం చేసిన టర్కీ ప్రభుత్వ ప్రసార సంస్థ టీఆర్టీ వరల్డ్ కు చెందిన ఎక్స్ (పూర్వం ట్విట్టర్) ఖాతాను భారత్ బుధవారం నిలిపివేసింది. ఈ చర్య, దేశ భద్రతకు సంబంధించి వచ్చిన ఓ కీలక పరిణామంగా భావించబడుతోంది.
మరింత delhi: టర్కీ, చైనా సోషల్ మీడియా అకౌంట్స్ పై భారత్ కఠిన చర్యMaoist: శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు – కేంద్రానికి లేఖ
mavoist: మావోయిస్టు పార్టీ మరోసారి శాంతియుత చర్చల పట్ల తమ సిద్ధతను ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో వి
మరింత Maoist: శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు – కేంద్రానికి లేఖKadapa: చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
Kadapa: చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
మరింత Kadapa: చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి