Rosaiah Bronze Statue

Rosaiah Bronze Statue: హైదరాబాద్ నడిబొడ్డున.. మాజీ సీఎం రోశయ్య కాంస్య విగ్రహం

Rosaiah Bronze Statue: లక్డికాపూల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత కె. రోశయ్య విగ్రహాన్ని జిహెచ్ఎంసి ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వరుసగా ఏడు సార్లు సహా 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డును కలిగి ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా అనేక మంది ముఖ్యమంత్రులకు ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు.తమిళనాడు గవర్నర్‌గా కూడా పనిచేసిన రోశయ్య విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు , 450 కిలోల బరువు ఉంటుంది. దీనిని 82 శాతం రాగి, 5 శాతం టిన్, 10 శాతం జింక్ మరియు 3 శాతం సీసంతో తయారు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *