Hyderabad: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినీ…
మరింత Hyderabad: గ్లోబల్ సమ్మెలో ఆకర్షనీయంగా రోబోAuthor: Saicharan koyagura
Maoist: 3 కోట్ల రివార్డ్ ఉన్న నక్సల్ లొంగుబాటు
Maoist: ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 11 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందుకు లొంగిపోయారు. వారిలో ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యుడు, రూ.3 కోట్ల రివార్డుతో ఉన్న కీలక నేత రాంధెర్ కూడా ఉండటం అత్యంత…
మరింత Maoist: 3 కోట్ల రివార్డ్ ఉన్న నక్సల్ లొంగుబాటుDk shivakumar: కర్ణాటక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం
Dk shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని నివేదికల్లో రాబోయే 2026 సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్లు జరగకపోవచ్చని ప్రచారం…
మరింత Dk shivakumar: కర్ణాటక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంHyderabad: సెక్రటేరియట్ పై అదరహో.. 3d ఎఫెక్ట్
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న Telangana Rising Global Summit పై దేశవ్యాప్తంగా దృష్టి పడింది. భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు,…
మరింత Hyderabad: సెక్రటేరియట్ పై అదరహో.. 3d ఎఫెక్ట్Hyderabad: హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు
Hyderabad: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకులు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ ఐటీ సంస్థల పేర్లను నగరంలోని ప్రముఖ రహదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం…
మరింత Hyderabad: హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరుPonglueti srinivas: ప్రజల నుండి సంపూర్ణ మద్దతు
Ponglueti srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందన్నారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి…
మరింత Ponglueti srinivas: ప్రజల నుండి సంపూర్ణ మద్దతుCm revanth: నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క
Cm revanth: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రత్యేక సందేశం అందించారు. ఇదే సమయంలో, సోమవారం నుంచి హైదరాబాద్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం నగరం…
మరింత Cm revanth: నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్కIndigo: రిఫండ్ ఇస్తున్న ఇండిగో.. మీకు వచ్చాయా
Indigo: విమాన సేవల్లో కొనసాగుతున్న అవ్యవస్థపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో, ఇండిగో వెంటనే చర్యలకు దిగింది. రద్దయిన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాల కోసం ప్రయాణికులకు చెల్లించాల్సిన రీఫండ్లను ఆదివారం రాత్రి 8 గంటలలోపు…
మరింత Indigo: రిఫండ్ ఇస్తున్న ఇండిగో.. మీకు వచ్చాయాMahesh Kumar goud: హైదరాబాదుకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు సమాధానం చెప్పాలి
Mahesh Kumar goud: టీపీీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కఠినంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల విమర్శలు చేయే నైతిక హక్కు కిషన్ రెడ్డికి లేనిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర…
మరింత Mahesh Kumar goud: హైదరాబాదుకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు సమాధానం చెప్పాలిHyderabad: రెండో దశలో 415 పంచాయతీలు ఏకగ్రీవం
Hyderabad: రెండో దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. అలాగే 8,304 వార్డుల్లో కూడా పోటీ లేకుండానే అభ్యర్థులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 3,911 గ్రామాల పంచాయితీ ఎన్నికలు…
మరింత Hyderabad: రెండో దశలో 415 పంచాయతీలు ఏకగ్రీవం