పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..

Bhadradri kothagudem: పండుగపూట తేగడ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు…

మరింత పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..

తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే

తెలంగాణలోని ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.గ్రామ అభివృద్దికి ఇప్పటికే…

మరింత తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే

సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియరెడ్డికి అదే జిల్లాకు చెందిన దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డితో మార్చిలో వివాహం…

మరింత సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !

దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!

బంగారం కొనాలంటే కాదు చూడాలన్న డబ్బులుంకట్టల్నేమో.. అలాంటి రోజుకు వస్తాయేమో అని భయపడుతున్నారు మధ్యతరగతి వాసులు. అవును మరి బంగారం ధరలకు కాళ్ళు రెక్కలు కాదు ఏకంగా రాకెట్ కు ఉన్న ఇంజన్ వచ్చి కూర్చుంది. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు…

మరింత దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!

Nara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం

Mangalagiri: మాజీ సీఎం ఆగన్ పై విమర్శలు చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో విమర్శించారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్…

మరింత Nara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం

Haryana: హర్యానా నూతన ముఖ్యమంత్రి ఈయనే

ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. హర్యానా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అక్టోబర్…

మరింత Haryana: హర్యానా నూతన ముఖ్యమంత్రి ఈయనే

Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి

పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…

మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి

Harayana assembly: హర్యానాలో 96 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..

Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారనే జాబితా కోసం చాలా మంది ఇంటర్నెట్ లో పరిశోధించడం మొదలు పెట్టారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌…

మరింత Harayana assembly: హర్యానాలో 96 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..

Andhra Pradesh People: ఎడా..పెడా అప్పులు చేసేస్తున్న ఏపీ ప్రజలు..కావాలంటే ఈ లెక్కలు చూడండి..

Andhra Pradesh People: అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ ప్లేసులో ఉన్నట్టు కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది.

మరింత Andhra Pradesh People: ఎడా..పెడా అప్పులు చేసేస్తున్న ఏపీ ప్రజలు..కావాలంటే ఈ లెక్కలు చూడండి..
Jammalamadugu

Jammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..

Jammalamadugu: జమ్మలమడుగు అంటే ఉమ్మడి ఏపీలో తెలియని వారుండరు.. ఇక్కడ ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.

మరింత Jammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..