Nara lokesh: వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్

Nara lokesh: మహిళల ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో విశాఖపట్నం చేరుకోనుంది. భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు వైజాగ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో…

మరింత Nara lokesh: వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్

Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్… గోవాకు తరలించనున్న పోలీసులు

Delhi: గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి నిందితులుగా ఉన్న లూథ్రా బ్రదర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల తర్వాత థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు వచ్చిన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే గోవా…

మరింత Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్… గోవాకు తరలించనున్న పోలీసులు

Delhi: హమ్మయ్య..త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ

Delhi:ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నిధుల ఉపసంహరణను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2026 మార్చిలోపు ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి…

మరింత Delhi: హమ్మయ్య..త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ

Priyanka Gandhi: ఉపాధి హక్కును బలహీనపరుస్తున్నా

Priyanka Gandhi: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ…

మరింత Priyanka Gandhi: ఉపాధి హక్కును బలహీనపరుస్తున్నా

Maoist: వెలుగులోకి మావోయిస్టుల కీలక డాక్యుమెంట్‌

Maoist: మావోయిస్టు పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన, సెన్సేషనల్‌ డాక్యుమెంట్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలిట్‌ బ్యూరో స్థాయిలో జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్‌ బయటకు లీక్‌ కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఇందులో మావోయిస్టు ఉద్యమ…

మరింత Maoist: వెలుగులోకి మావోయిస్టుల కీలక డాక్యుమెంట్‌

DCM pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

DCM pawan Kalyan: పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మాటకు కట్టుబడి ఉన్నారని నిరూపించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా శారదా హైస్కూల్‌కు సహకారం అందిస్తానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు. శారదా…

మరింత DCM pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Mumbai: ట్వింగం నములుతూ మెస్సీతో సెల్ఫీ.. ట్రోల్స్ కి గురవుతున్న సీఎం భార్య

Mumbai: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్, మెస్సీతో సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రవర్తన అగౌరవంగా ఉందంటూ…

మరింత Mumbai: ట్వింగం నములుతూ మెస్సీతో సెల్ఫీ.. ట్రోల్స్ కి గురవుతున్న సీఎం భార్య

Sp charan: నా తండ్రి రాజకీయాలకు అతీతం.. ఆయనకు అందరూ ఒకటే

Sp charan: దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రాజకీయాలకు అతీతంగా జీవించారని ఆయన తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు…

మరింత Sp charan: నా తండ్రి రాజకీయాలకు అతీతం.. ఆయనకు అందరూ ఒకటే

Kavita: 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం

Kavita : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. 2029లో జరిగే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ‘ఆస్క్ కవిత’ పేరుతో నిర్వహించిన క్వశ్చన్…

మరింత Kavita: 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం

Seetakka: పేదల పొట్టకొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Seetakka: కేంద్ర ప్రభుత్వం పేదల జీవనాధారాలపై దాడి చేస్తోందని మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. పేదల పొట్టకొట్టడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని ఆమె ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఊపిరిగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర…

మరింత Seetakka: పేదల పొట్టకొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం