Ganta srinivas: విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు గంటా జిష్ణు ఆర్యన్ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 8 ఏళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి…
మరింత Ganta srinivas: గంటా శ్రీనివాసరావు మనవడికి ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డు!Author: Saicharan koyagura
Indian railway: చార్జీలు పెంచిన రైల్వే శాఖ… డిసెంబరు 26 నుంచి అమలు!
Indian railway: భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల టికెట్ ధరలను సవరించింది. ఈ ధరల పెంపు డిసెంబరు 26 నుంచి అమల్లోకి రానుంది అని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏడాదికి సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయం సాధించడమే ఈ…
మరింత Indian railway: చార్జీలు పెంచిన రైల్వే శాఖ… డిసెంబరు 26 నుంచి అమలు!Biggboss: బిగ్ బాస్ విన్నర్ ఇదిగో.. చెప్పేసిన వికీపీడియా
Biggboss: తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. కేవలం ఒక్క రోజులోనే గ్రాండ్ ఫినాలే జరగనుండగా, ప్రేక్షకుల్లో ఉత్కంఠ పీక్స్కి…
మరింత Biggboss: బిగ్ బాస్ విన్నర్ ఇదిగో.. చెప్పేసిన వికీపీడియాAmaravati: టీడీపీ జిల్లా కొత్త అధ్యక్షులు వీరే
Amaravati: తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఈ మేరకు ఎంపికైన నేతల పేర్ల జాబితాను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన…
మరింత Amaravati: టీడీపీ జిల్లా కొత్త అధ్యక్షులు వీరేBandi sanjay: పవన్ కల్యాణ్ సిఫారసుతో రూ.35 కోట్లు కేటాయింపు
Bandi sanjay: తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.35.19 కోట్లు కేటాయించడం హర్షణీయమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిఫారసుతో…
మరింత Bandi sanjay: పవన్ కల్యాణ్ సిఫారసుతో రూ.35 కోట్లు కేటాయింపుChrist: దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం … తెలుగు రాష్ట్రాల పక్కనే
Christ: దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలోని కనకపుర నియోజకవర్గంలో 114 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వ్యవహారంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్…
మరింత Christ: దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం … తెలుగు రాష్ట్రాల పక్కనేMessi: మెస్సి రాకతో ప్రభుత్వానికి 11 కోట్ల లాభం
Messi: భారత సాకర్ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిన లియోనెల్ మెస్సీ భారత పర్యటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పర్యటనకు మొత్తం రూ.100 కోట్లు ఖర్చైనట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా, మెస్సీ…
మరింత Messi: మెస్సి రాకతో ప్రభుత్వానికి 11 కోట్ల లాభంKarnataka: సీఎం కుర్చీపై మళ్లీ చర్చలు.. అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్న డీకే – సిద్ధరామయ్య
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన నాయకత్వ పోరు మరోసారి తెరపైకి వచ్చింది. సరైన సమయంలో తనను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ అధిష్ఠానం తెలిపిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. దీంతో సీఎం మార్పుపై జరుగుతున్న…
మరింత Karnataka: సీఎం కుర్చీపై మళ్లీ చర్చలు.. అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్న డీకే – సిద్ధరామయ్యEc: కేవలం రెండు రాష్ట్రాల్లోనే 1.70 కోట్ల ఓట్ల తొలగింపు
Ec : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR)లో భాగంగా ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఈ ప్రక్రియలో ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఓట్లు జాబితా నుంచి తొలగించబడడం…
మరింత Ec: కేవలం రెండు రాష్ట్రాల్లోనే 1.70 కోట్ల ఓట్ల తొలగింపుCm revanth: 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం అసహనం
Cm revanth: తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సరిగా పని చేయలేదంటూ 16 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ అంశంపై తీవ్ర…
మరింత Cm revanth: 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం అసహనం