Kanchipuram: తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా సంస్థ తయారు చేసిన ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్ కారణంగా మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం,…
మరింత Kanchipuram::కంచిని దగ్గు మందు మృతులు..Author: Saicharan koyagura
Bhatti: ఐపీఎస్ కుటుంబంకి ప్రభుత్వం అన్నా
Bhatti: ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. సోమవారం ఆయన చండీగఢ్లోని పూరన్ కుమార్ నివాసానికి వెళ్లి, అధికారి సహచరి ఐఏఎస్ అమనీత్ గిల్తో పాటు కుటుంబ సభ్యులను…
మరింత Bhatti: ఐపీఎస్ కుటుంబంకి ప్రభుత్వం అన్నాTest match: టీమిండియా ముందున్న టార్గెట్ ఇదే
Test match: ఢిల్లీ (Arun Jaitley Stadium) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. వెస్టిండీస్పై ఆతిథ్య జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి ఇన్నింగ్స్లో కరేబియన్ జట్టు కేవలం 248 పరుగులకే ఆలౌట్ కాగా, ఫాలోఆన్…
మరింత Test match: టీమిండియా ముందున్న టార్గెట్ ఇదేNoble price: ఆర్థిక శాస్త్రాల్లో నోబెల్ బహుమతి ప్రకటింపు
Noble price: గత వారం వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాలలో నోబెల్ బహుమతులు ప్రకటించగా, తాజాగా అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ స్మారక బహుమతిని ప్రకటించారు. ఈసారి జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్…
మరింత Noble price: ఆర్థిక శాస్త్రాల్లో నోబెల్ బహుమతి ప్రకటింపుMahesh Kumar goud: మంత్రుల మధ్య వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
Mahesh Kumar goud: తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వివాదం పెద్దది కాదని, “ఇది మా కుటుంబ సమస్య మాత్రమే, మేమే పరిష్కరించుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.…
మరింత Mahesh Kumar goud: మంత్రుల మధ్య వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందనMadhusudan: 25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు
Madhusudan: పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేత అనిరుధ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. “ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. గత పదేళ్లుగా పాలమూరు జిల్లా…
మరింత Madhusudan: 25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదుMamata banerjee: బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలి
Mamata banerjee: పశ్చిమ బెంగాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన వ్యాఖ్యలు చేశారు. భూటాన్ నుంచి అకస్మాత్తుగా విడుదలైన నీటి ప్రవాహమే ఈ విపత్తుకు కారణమని ఆమె ఆరోపించారు. ఆ కారణంగా రాష్ట్రంలో భారీ…
మరింత Mamata banerjee: బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలిKishan Reddy: దేశ అభివృద్ధి మోడీ నేతృత్వంలో వేగవంతం అవుతోంది
Kishan Reddy: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో అద్భుతమైన వేగంతో అభివృద్ధి సాధిస్తున్నదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు అభ్యంతరక శాఖల మంత్రి జీ. కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం హైటెక్స్లో నిర్వహించిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో…
మరింత Kishan Reddy: దేశ అభివృద్ధి మోడీ నేతృత్వంలో వేగవంతం అవుతోందిVivek: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి, నాపై విమర్శలు చేయిస్తున్నారు
Vivek: నిజామాబాద్లో మంత్రి వివేక్ ఆవేశంగా మాట్లాడారు. తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. వివేక్ మాట్లాడుతూ – “నేను కష్టపడి పనిచేస్తున్నా, నా మీద కుట్రలు చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి, నాపై విమర్శలు చేయిస్తున్నారు. లక్ష్మణ్…
మరింత Vivek: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి, నాపై విమర్శలు చేయిస్తున్నారుCm chandrababu: నకిలీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు
Cm chandrababu: ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.సిట్లో సభ్యులుగా రాహుల్దేవ్ వర్మ, మల్లికా గార్గ్, అలాగే ఎక్సైజ్ శాఖ నుంచి…
మరింత Cm chandrababu: నకిలీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు