Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరగడమే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి ప్రధాన కారణమని బాలీవుడ్ ప్రముఖ నటి మాధురి దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ల అందుబాటు కూడా థియేటర్లపై ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ఐఏఎన్ఎస్ వార్తా…
మరింత Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి కారణంAuthor: Saicharan koyagura
Hyderabad: క్వేక్ ఎరీనా పబ్లో 8 మందికి డ్రగ్ పాజిటివ్
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు పబ్లలో ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టే దిశగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో నగరంలోని ప్రముఖ క్వేక్ ఎరీనా పబ్లో…
మరింత Hyderabad: క్వేక్ ఎరీనా పబ్లో 8 మందికి డ్రగ్ పాజిటివ్Mohanlal: ఏంది సామి.. రూ.70 కోట్ల సినిమాకు కోటి వసూళ్లే!
Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. సుమారు…
మరింత Mohanlal: ఏంది సామి.. రూ.70 కోట్ల సినిమాకు కోటి వసూళ్లే!Technology: మడతబెట్టే ఫోన్ల నుంచి కళ్లద్దాల్లో కంప్యూటర్ వరకు…
Technology: 2025 సంవత్సరం టెక్నాలజీ రంగంలో ఒక చారిత్రక మలుపుగా నిలిచింది. కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆవిష్కరణలు, వినూత్న డిజైన్లతో వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ల నుంచి స్మార్ట్హోమ్ పరికరాల వరకు, వేరబుల్స్ నుంచి వర్చువల్ రియాలిటీ…
మరింత Technology: మడతబెట్టే ఫోన్ల నుంచి కళ్లద్దాల్లో కంప్యూటర్ వరకు…Kangana Ranaut: 10 ఏండ్లు.. 12.. జ్యోతిర్లింగాలు… ఓం నమః శివాయ
Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దశాబ్దకాలంగా సాగిస్తున్న తన ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా ముగించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ఆమె సంపూర్ణంగా పూర్తి చేశారు. ఇటీవల భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడంతో ఆమె…
మరింత Kangana Ranaut: 10 ఏండ్లు.. 12.. జ్యోతిర్లింగాలు… ఓం నమః శివాయKtr: 5 లక్షల కోట్ల భూ కుంభకోణం
Ktr: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు…
మరింత Ktr: 5 లక్షల కోట్ల భూ కుంభకోణంDivvela madhuri: మహిళల స్వేచ్ఛ అంటే బట్టలు విప్పుకుని తిరగడం కాదు
Divvela madhuri: మహిళల వస్త్రధారణపై మెగాబ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి తీవ్రంగా ఖండించారు. ఇటీవల నటుడు శివాజీ ‘దండోరా’ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా, వాటికి వ్యతిరేకంగా నటి అనసూయ ఘాటుగా…
మరింత Divvela madhuri: మహిళల స్వేచ్ఛ అంటే బట్టలు విప్పుకుని తిరగడం కాదుTollywood progressive panel: తెలుగు చిత్ర పరిశ్రమలో పారదర్శకత, న్యాయం కోసం ముందడుగు
Tollywood progressive panel: తెలుగు చిత్ర పరిశ్రమలో పారదర్శకత, న్యాయం కోసం ముందడుగు
మరింత Tollywood progressive panel: తెలుగు చిత్ర పరిశ్రమలో పారదర్శకత, న్యాయం కోసం ముందడుగుMumbai: మాతృ భాషలో మాట్లాడలేదన్న కోపంతో కన్న కూతురిని హత్య చేసిన తల్లి…
Mumbai: మహారాష్ట్రలోని నవీ ముంబైలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠీ భాష సరిగా మాట్లాడటం లేదన్న కారణంతో ఆరేళ్ల వయసున్న తన కన్న కూతురినే ఓ తల్లి గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలాంబోలి ప్రాంతంలో…
మరింత Mumbai: మాతృ భాషలో మాట్లాడలేదన్న కోపంతో కన్న కూతురిని హత్య చేసిన తల్లి…Nagababu: “ఆడవాళ్లు ఏం ధరించాలనేది వారి ఇష్టం”
Nagababu: ఇటీవల దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులు, అందాల ప్రదర్శనపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వారం గడిచినా వివాదం మాత్రం తగ్గకుండా రోజురోజుకూ మరింత…
మరింత Nagababu: “ఆడవాళ్లు ఏం ధరించాలనేది వారి ఇష్టం”