Amit Shah: భారతదేశంలో ఎక్కడ ఉన్నా బంగ్లాదేశ్ నుంచి చొరబడిన వారిని వెనక్కి పంపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసోంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి…
మరింత Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కడున్నా వదలం.. మాస్ వార్నింగ్Author: Saicharan koyagura
Ap DGP: ఏపీలో నేరాలు గణనీయంగా తగ్గాయి
Ap DGP: గత ఏడాదితో పోలిస్తే 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. పోలీసుల పనితీరుపై రూపొందించిన ప్రత్యేక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి…
మరింత Ap DGP: ఏపీలో నేరాలు గణనీయంగా తగ్గాయిPeddi: అప్పలసూరి’గా జగపతిబాబు.. ఫస్ట్ లుక్ విడుదల!
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి కీలక అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్…
మరింత Peddi: అప్పలసూరి’గా జగపతిబాబు.. ఫస్ట్ లుక్ విడుదల!Harish Rao: 15 రోజుల పాటు నిర్వహించాలని పట్టు పట్టాం
Harish Rao: అసెంబ్లీలో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభను 15 రోజుల పాటు నిర్వహించాలని తమ పార్టీ పట్టు పట్టినట్లు వెల్లడించారు.…
మరింత Harish Rao: 15 రోజుల పాటు నిర్వహించాలని పట్టు పట్టాంSilver price: ఒక్క రోజులో రూ.21,500 తగ్గిన వెండి రేటు
Silver price: బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.21,500 మేర తగ్గింది. ఈ తగ్గుదలతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,33,120కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలపై ఒత్తిడి పెరగడం,…
మరింత Silver price: ఒక్క రోజులో రూ.21,500 తగ్గిన వెండి రేటుBandi sanjay: కాలేజీ విద్యార్థులు బెట్టింగ్లు వేసుకుని బాలకృష్ణ సినిమాలు చూస్తున్నారు
Bandi sanjay: నేటి కాలేజీ విద్యార్థులు సైతం బాలకృష్ణ సినిమాలపై బెట్టింగ్లు వేసుకుని మరీ థియేటర్లకు వెళ్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ‘అఖండ–2’ సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు…
మరింత Bandi sanjay: కాలేజీ విద్యార్థులు బెట్టింగ్లు వేసుకుని బాలకృష్ణ సినిమాలు చూస్తున్నారుTollywood: ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా దగ్గుబాటి సురేష్బాబు ఎన్నిక
Tollywood: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ tillఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న అనుభవం, విశ్వసనీయత కారణంగా సభ్యులు ఆయనపై పూర్తి నమ్మకం ఉంచినట్లు…
మరింత Tollywood: ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా దగ్గుబాటి సురేష్బాబు ఎన్నికJammu: భారత్ లోకి 30 మంది టెర్రరిస్టుల చొరబాటు..!?
Jammu: భారత్లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న సమాచారం జమ్మూ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. నిఘా వర్గాల తాజా హెచ్చరికల ప్రకారం, జమ్మూలో ప్రస్తుతం 30 మందికిపైగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో…
మరింత Jammu: భారత్ లోకి 30 మంది టెర్రరిస్టుల చొరబాటు..!?Manikam tagore: ఆరెస్సెస్ను అల్ ఖైదాతో పోల్చిన మాణికం ఠాగూర్
Manikam tagore: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆరెస్సెస్ను అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై పరువునష్టం దావా…
మరింత Manikam tagore: ఆరెస్సెస్ను అల్ ఖైదాతో పోల్చిన మాణికం ఠాగూర్Sigachi: ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ ఎండీ అరెస్ట్
Sigachi: సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో, ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ రాజ్…
మరింత Sigachi: ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ ఎండీ అరెస్ట్