america: ట్రంప్‌ సర్కార్ నయా రూల్స్

america: అమెరికా ట్రంప్‌ ప్రభుత్వం విదేశీయులపై కొన్ని కీలకమైన నియమాలు ప్రవేశపెట్టింది. ఈ మార్పులు ముఖ్యంగా హెచ్‌1 బీ వీసా, గ్రీ

మరింత america: ట్రంప్‌ సర్కార్ నయా రూల్స్

HYDERABAD: అలర్ట్ అలర్ట్.. రాజీవ్ యువ వికాసం స్కీం రేపే లాస్ట్ డేట్

HYDERABAD: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాజీవ యువ వికాసం పథకం రేపు, ఏప్రిల్ 14, 2025 నాటికి ముగుస్తున్నది. ఈ పథకం కింద యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది.

మరింత HYDERABAD: అలర్ట్ అలర్ట్.. రాజీవ్ యువ వికాసం స్కీం రేపే లాస్ట్ డేట్

HOME MINISTER ANITHA: బాణసంచా పేలుడు ఘటన: మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారం

HOME MINISTER ANITHA:  అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం లోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృ

మరింత HOME MINISTER ANITHA: బాణసంచా పేలుడు ఘటన: మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారం
KTR

KTR: రేవంత్‌ రెడ్డి మోసపూరిత నేత… ప్రజలు భయంకరంగా మోసపోయారు: కేటీఆర్ ఆగ్రహం

KTR: తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మల్కాజిగిరి లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు.

మరింత KTR: రేవంత్‌ రెడ్డి మోసపూరిత నేత… ప్రజలు భయంకరంగా మోసపోయారు: కేటీఆర్ ఆగ్రహం

ANAKAPALLI: అనకాపల్లి బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం – ఎనిమిది మంది దుర్మరణం

 ANAKAPALLI: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాసపట్నం వద్ద ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం

మరింత ANAKAPALLI: అనకాపల్లి బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం – ఎనిమిది మంది దుర్మరణం

HYDERABAD: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

HYDERABAD: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ చట్టాన్ని ఏప్రిల్ 14 , అంబేడ్కర్ జయంతి రోజున నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం జరిగింది.

మరింత HYDERABAD: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Rajagopalreddy: జానారెడ్డి ధృత రాస్తుడిలా తయారయ్యారు..

Rajagopalreddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృత రాస్తుడిలా తయారైయ్యారని విమర్శించారు.

మరింత Rajagopalreddy: జానారెడ్డి ధృత రాస్తుడిలా తయారయ్యారు..

IPL: సన్ రైజర్స్ కు భారీ టార్గెట్ ఇచ్చిన పంజాబ్

IPL: ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య

మరింత IPL: సన్ రైజర్స్ కు భారీ టార్గెట్ ఇచ్చిన పంజాబ్

Cm revanth: భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Cm revanth: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భూభారతిపై ఉన్నతాధికారులతో

మరింత Cm revanth: భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష