Delhi: పోలవరం – నల్లమల సాగర్ జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ను ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంది. ఈ చర్య ద్వారా కేసు తీరు మారినట్లైంది. రాజకీయ, చట్టపర మరియు…
మరింత Delhi: పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ కీలక నిర్ణయంAuthor: Saicharan koyagura
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ ఇచ్చిండు
Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను ఉద్దేశపూర్వకంగా బలహీనంగా రూపొందించిందని, దానిని ఉపసంహరించుకోవడం…
మరింత Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ ఇచ్చిండుPak: భారత్లో భారీ పేలుళ్లు చేస్తా.. ఉగ్రవాది వ్యాఖ్యలు
Pak: పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ప్రధానుడు మసూద్ అజార్ ఆడియో సందేశం లీక్ కావడంతో భారత్లో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఆ ఆడియోలో భారత్పై భారీ స్థాయి ఉగ్రదాడులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని మసూద్ పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అజార్…
మరింత Pak: భారత్లో భారీ పేలుళ్లు చేస్తా.. ఉగ్రవాది వ్యాఖ్యలుAmaravati: పోలవరం నల్లమల్ల సాగర్ లింకుపై కీలక నిర్ణయం
Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు…
మరింత Amaravati: పోలవరం నల్లమల్ల సాగర్ లింకుపై కీలక నిర్ణయంDelhi: డిజిటల్ అరెస్ట్ పేరుతో 14 కోట్లు లూటీ..
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక పెద్ద సైబర్ మోసం బయటపడింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక ఎన్ఆర్ఐ వృద్ధ వైద్య దంపతులను మోసగించి, ఏకంగా రూ.14.85 కోట్లు కాజేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల పేరుతో భయపెట్టి, వారి…
మరింత Delhi: డిజిటల్ అరెస్ట్ పేరుతో 14 కోట్లు లూటీ..Bandi sanjay: బుర్కా ధరించిన అమ్మాయిని పార్టీ అధ్యక్షులు చేయండి
Bandi sanjay: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుందని, భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు…
మరింత Bandi sanjay: బుర్కా ధరించిన అమ్మాయిని పార్టీ అధ్యక్షులు చేయండిPm modi: భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ..
Pm modi: వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, భారత్ ఆర్థిక ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంలో మాట్లాడిన ఆయన, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. త్వరలోనే…
మరింత Pm modi: భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ..CPI narayana: పవన్ సనాతన ధర్మం పాటించడం రాజకీయ వ్యూహమే
Cpi Narayana: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల సనాతన ధర్మం ప్రచారం చేయడంపై చేసిన వ్యాఖ్యలు, చర్యలను CPI అగ్రనేత కె. నారాయణ తీవ్రంగా విమర్శించారు. పవన్ కల్యాణ్కు సనాతన ధర్మంపై అసలు నమ్మకం లేదని,…
మరింత CPI narayana: పవన్ సనాతన ధర్మం పాటించడం రాజకీయ వ్యూహమేBhatti vikramarka: దేశంలో సన్నబియమిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ
Bhatti vikramarka: పెద్దపల్లి జిల్లాలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండం ప్రాంతానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను…
మరింత Bhatti vikramarka: దేశంలో సన్నబియమిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణX: అసభ్య ఫోటోలు వీడియో కంటెంట్లపై స్పందించిన ఎక్స్
X: ఎక్స్ (ట్విటర్) ప్లాట్ఫామ్లో ఇటీవల అసభ్య మరియు అనుచిత కంటెంట్ పెరుగుదలపై భారత ప్రభుత్వం వివరణ కోరగా, సంస్థ దీనిపై స్పందించింది. ప్లాట్ఫామ్ నుండి చొరబాట్లు జరిగాయని, అనుచిత కంటెంట్ను సమయానికి అడ్డుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయని ఎక్స్ అంగీకరించింది. ముఖ్యంగా…
మరింత X: అసభ్య ఫోటోలు వీడియో కంటెంట్లపై స్పందించిన ఎక్స్