Delhi: వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలు, వృద్ధులు లేదా ఏ వ్యక్తిపైనైనా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిస్తే, ఆ ప్రాంతంలో కుక్కలకు ఆహారం పెట్టే వారే బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.…
మరింత Delhi: కుక్క కరిస్తే తిండి పెట్టిన వాళ్ళదే బాధ్యత.. సుప్రీం కోర్టు..Author: Saicharan koyagura
Dasoju sravan: రాజా సాబ్ పై ప్రభుత్వం కక్ష సాధింపు
Dasoju sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ప్రభాస్ తాజా చిత్రం *‘ది రాజాసాబ్’*పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. సినిమా టికెట్ రేట్ల పెంపును అనుమతించకుండా ప్రభుత్వం కక్షతో వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. శ్రవణ్ మాట్లాడుతూ,…
మరింత Dasoju sravan: రాజా సాబ్ పై ప్రభుత్వం కక్ష సాధింపుModi: జీవితంలో సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి
Modi::వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026 ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 వైపు ప్రయాణిస్తున్న ఈ దశ అత్యంత నిర్ణాయకమని ఆయన అన్నారు. దేశ భవిష్యత్ దిశను…
మరింత Modi: జీవితంలో సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలిFarmers: సంక్రాంతి వేళ తెలంగాణ రైతులకు శుభవార్త.. బోనస్ ప్రకటన
Farmers: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం మంచి వార్త అందించింది. సన్న వడ్లు (సన్న ధాన్యం) కొనుగోలుకు సంబంధించిన బోనస్ను విడుదల చేసింది. పౌర సరఫరాల శాఖ రూ.500 కోట్ల బోనస్ నిధులను జారీ చేసినట్లు ప్రకటించింది. ఈ…
మరింత Farmers: సంక్రాంతి వేళ తెలంగాణ రైతులకు శుభవార్త.. బోనస్ ప్రకటనHyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు
Hyderabad: టెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అమలులో ఉన్న 30.03 శాతం డీఏను 33.67 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మొత్తం 3.64 శాతం అదనపు డీఏ ఉద్యోగులకు అందుతుంది.…
మరింత Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుKavita: నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారు
Kavita: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడడంలో విఫలమైందని ఆమె…
మరింత Kavita: నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారుMamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
Mamata: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు తాజాగా మరో లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ…
మరింత Mamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారుAnnamalai: కాళ్లు నరకండి చూస్తాను..
Annamalai: తమిళనాడు బీజేపీ కే. అన్నామలై, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఎంఎన్ఎస్–శివసేన ర్యాలీలో థాకరే అన్నామలైపై ఎద్దేవాగా వ్యాఖ్యానిస్తూ, “తమిళనాడు నుంచి ఒక రసమలై వచ్చాడు. ముంబైకి నీకు…
మరింత Annamalai: కాళ్లు నరకండి చూస్తాను..Anvesh: యూట్యూబ్ లో 8 కోట్లు సంపాదించా..
Anvesh: తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో గుర్తింపు పొందిన నా అన్వేషణ చానల్ యజమాని అన్వేష్ సంచలన నిర్ణయం ప్రకటించాడు. ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నానని అతను వెల్లడించాడు. ఇకపై యూట్యూబ్ కోసం దేశం దేశం తిరగబోనని, ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని…
మరింత Anvesh: యూట్యూబ్ లో 8 కోట్లు సంపాదించా..Nimmala: వృధా నీటిని వాడుకుంటాం
Nimmala: పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసిన నేపథ్యంలో ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి నీటిలో సగటున మూడు వేల టీఎంసీలు ఉండగా, అందులో…
మరింత Nimmala: వృధా నీటిని వాడుకుంటాం