Government Hospitals: బైంసా టౌన్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ పారిశుధ్య కార్మికురాలు ఓ వ్యక్తిని ఆస్పత్రి గదిలోకి పిలిపించకున్నట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: Vemulawada: వేములవాడలో దారుణ హత్య.
Government Hospitals: ఈ విషయం అతడి భార్య కు తెలియడంతో ఆమె ఆస్పత్రికి చేరుకుంది. తన భర్త పారిశుధ్య కార్మికురాలితో గదిలో ఉండడం గమనించి ఆమెను బయటకు పంపి భర్తను గదిలో ఉంచి తాళం వేసింది.
Government Hospitals: ఆమె అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టింది. అనంతరం ఆస్పత్రి సిబ్బంది తాళం తీయగా అతడు పరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంటగ్ కాశీనాథ్ను వివరణ కోరగా, తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.