Konda Surekha: మంత్రికి జరిగిన అస్వస్థతను తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ప్రత్యక్షంగా పరామర్శించారు. మంత్రి ఆరోగ్యంపై వైద్యుల నుండి సమగ్ర సమాచారం తీసుకున్నారు. అనంతరం, కేబినెట్ సమావేశం యథావిధిగా ప్రారంభమైంది. అధికార వర్గాల ప్రకారం ప్రస్తుతం కొండా సురేఖ ఆరోగ్యంగా ఉన్నారు. అయినా కూడా, తదుపరి పరీక్షల కోసం ఆమెను పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా సూచించారు.