Short News:నేడు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
- చందర్లపాడు మండలం ముప్పాళ్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
- బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు
- ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు
- ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో ముఖాముఖి
- ఉ.11:46 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం
- పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్న చంద్రబాబు
- విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేయనున్న సీఎం
- అనంతరం పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన
- మ.2 గంటల తర్వాత నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ.