IPL: బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. RCB నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని GT 18 ఓవర్లలోనే చేధించింది. జోస్ బట్లర్ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పాయింట్ల పట్టిక
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానాల్లో ఉన్నాయి.

